News in Pic: ప్రకృతి అందాలకు నెలవు కశ్మీర్! అందులోనూ తులిప్ గార్డెన్ కశ్మీర్కు ఓ మణిహారం. విరగబూసిన పూలతో.. భూమిపై రంగుల తివాచీ పరిచినట్లు ఉండే ఈ పూల తోట పర్యాటకుల మనసు దోచుకుంటుంది. అటువంటి సుందర వనం సందర్శకుల కోసం ఈ నెల 25న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తులిప్ గార్డెన్ అందాలను చూసేందుకు రారండోయ్ అంటూ ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్ వేదికగా పిలుపు నిచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
దాల్ సరస్సుపై మువ్వన్నెల జెండా
ఇక్కడేమో ఎండలు.. హిమాచల్లో ఇలా..