కరోనా ఎఫెక్ట్ | కరోనావైరస్ మరోసారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. దీంతో హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. మూట ముల్లె సర్దుకుని ఊరెళ్లిపోయేందుకు ఇలా బస్టాండ్లకు చేరుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
దాల్ సరస్సుపై మువ్వన్నెల జెండా
ఇక్కడేమో ఎండలు.. హిమాచల్లో ఇలా..