కరోనా ప్రభావంతో హృద్రోగ సంబంధ వ్యాధులు తీవ్రమవుతున్నాయని, దానివల్లే ఇటీవల కర్ణాటకలోని హసన్లో 20 మందికి పైగా మరణించారన్న సీఎం సిద్ధరామయ్య ప్రకటన ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగించింది.
కరోనా ప్రభావంతో వృద్ధాప్యంలో ఆర్థిక ప్రణాళిక కీలకమన్న విషయం చాలా మందికి అర్థమైంది. దీంతో చాలా మంది రిటైర్మెంట్ తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా బతికేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకోవడంతోపాటు కరోనా వచ్చిన వారికి అవసరమైన చికిత్స అంద�
ట్రాన్స్కో, జెన్కో సంస్థ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు సిటీబ్యూరో, జనవరి 8(నమస్తే తెలంగాణ): కరోనా ప్రభావంతో గడిచి న రెండేళ్లలో విద్యుత్ శాఖకు రూ.4300 కోట్ల నష్టం వాటిల్లిందని తెలంగా ణ ట్రాన్స్కో, జెన్
144 సెక్షన్ | కరోనా నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మహమ్మారి వ్యాప్తిని నిలువరించడానికి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈనెల 19 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నది.
కరోనా వేళ మారిన పరిస్థితులు ఉద్యోగాలు పోయి కొందరు.. వ్యాపారం నడవక ఇంకొందరు కదలని చక్రాలు.. ఎన్నెన్నో వెతలు మనోధైర్యంతో ప్రత్యామ్నాయ ఉపాధి కరోనా తగ్గేవరకు తప్పదని నిబ్బరం మాయదారి మమమ్మారి అన్నిరంగాలను కు
విజృంభించిన టోకు ద్రవ్యోల్బణం మునుపెన్నడూ లేని స్థాయికి చేరిక ఏప్రిల్లో 10.49 శాతంగా నమోదు ఆహారోత్పత్తులు, చమురు ప్రియం న్యూఢిల్లీ, మే 17: కరోనా వైరస్ దెబ్బకు అల్లాడిపోతున్న జనజీవనంపై.. ధరల రక్కసి దాడి చేస్
బంగారం కొనుగోళ్లు అంతంతేలాక్డౌన్లతో మూతబడ్డ దుకాణాలు ముంబై, మే 14: అక్షయ తృతీయకు కరోనా సెగ తగిలింది. దేశవ్యాప్తంగా చాలా రాష్ర్టాల్లో లాక్డౌన్లు, కర్ఫ్యూల మధ్య శుక్రవారం బంగారం కొనుగోళ్లు అంతంతమాత్రంగా
కరోనా ఎఫెక్ట్.. 31 రైళ్లు రద్దు చేసిన రైల్వే | దేశంలో కరోనా రెండోదశలో ప్రతాపం చూపుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ బాటపట్టగా.. పలు రాష్ట్రాలు అదే త�
ఇప్పటికే ఆటపాటలకు.. స్నేహితులకు దూరం ఏడాదికి పైగా నాలుగ్గోడల మధ్యనే కాలక్షేపం రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడి.. మంకుతనం అల్లరి భరించలేక తలలు పట్టుకుంటున్న తల్లిదండ్రులు భౌతిక దాడులూ.. అసభ్య దూషణలతో బెదిర