అంతర్రాష్ట్ర రహదారి మూసివేత | మహారాష్ట్ర- తెలంగాణ అంతర్రాష్ట్ర రహదారిని తెలంగాణ పోలీసులు సోమవారం మూసివేశారు. కామారెడ్డి జిల్లా సలాబత్పూర్ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై చెక్పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు
ముంబై ,మే 3: కరోనా కారణంగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూ , తగ్గుతూ వస్తున్నాయి. భవిష్యత్ లోను గోల్డ్ రేట్లు పెరుగుతాయా..? అంటే అవునని అంటున్నారు ఆర్ధిక విశ్లేషకులు. గత కొన్ని రోజులుగా దిగొస్తున్న బంగారం ధరలలో మ
ప్రతి ఐదుగురిలో ఒకరికి చర్మ సమస్య ఉస్మానియా చర్మ వ్యాధి నిపుణుడు డాక్టర్ రఘుకిరణ్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): కరోనా సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరికి ఏదో ఒక రకమైన చర్మ సమస్య ఉన్నట్టు ప
ప్రభుత్వ కార్యాలయాలకు రావొద్దుఆన్లైన్లోనే దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కరోనా వేళ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల రాకపై ఆంక్షల విధించారు. వైరస్ కట్టడికి మరిన్ని చర్యలు చేపడ�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత వారం రోజుల నుంచి రోజూ 1.50 లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా 1.61 లక్షల మందికి కరోనా పాజిటివ�