జాతీయ సైక్లింగ్ టోర్నీ | హైదరాబాద్ వేదికగా శనివారం జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ ప్రారంభమైంది. రాష్ట్రాల నుంచి దాదాపు 700 మంది పోటీకి దిగారు.
మాస్క్ | దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు. భౌతిక దూరం పాటించాలి. మాస్కులు పెట్టుకోవాలి. ఇదే విషయాలు ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి
పదో థాయిలాండ్ అంతర్జాతీయ పెట్ వెరైటీ ఎగ్జిబిషన్ బ్యాంకాక్లో జరుగుతోంది. ఈ ఎగ్జిబిషన్లో రంగుల రంగుల చిలకలు, విభిన్న పెంపుడు జంతువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
కామారెడ్డి జిల్లా సరంపల్లిలోని గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థి ఇస్లావత్ బన్నీ కిలిమంజారో అధిరోహించాడు. ఈ నెల 18న సౌతాఫ్రికాలోని కిలిమంజారో పర్వతం వద్దకు వెళ్లిన బన్నీ.. శుక్రవారం దాన్ని అధిరో�
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త పోస్టర్ వచ్చింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మహోగ్ర రూపం అంటూ చిత్ర బృందం సరికొత్త పోస్టర్ను విడుదల చేసింది. లోకల్ టు గ్లోబల్ వార్త
ఫోన్ పే | పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి గల్లీలోని చిన్న కిల్లీ కొట్టు వరకు ఇప్పుడు అందరూ గూగుల్ పే, ఫోన్ పేలు వాడుతున్నారు. ఇప్పుడు యాచగాళ్లు కూడా..
హైదరాబాద్ : మూసీ సుందరీకరణ పనులతో హైదరాబాద్ లోని ట్యాంక్బండ్ మరింత అందంగా ముస్తాబవుతోంది. సరికొత్త అందాలు భాగ్యనగర్ వాసులను కనువిందు చేశాయి.