వరంగల్ ఎనుమాముల మార్కెట్కు మిర్చి పోటెత్తింది. ఉమ్మడి జిల్లాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా రైతులు గురువారం పంటతో రావడంతో మార్కెట్ యార్డు మొత్తం మిర్చి బస్తాలతో కళకళలాడింది. లోక
అబ్బా.. ఏం ఎండలు!! ఎండ వేడికి ఒళ్లు మండిపోతోంది!! ఈ ఎండలతో శరీరం అంతా వేడెక్కి ఉన్న ఈ ఏనుగులను ఒక్కసారిగా నీటిలోకి తీసుకురావడంతో ఎంతో రిలాక్స్ అయ్యాయి. ఆ చల్లదనాన్ని ఫీలవుతూ నీటితో ఇష్టం వచ్చిన�
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో ఎయిర్ సఫారీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. వింగ్ మాస్టర్ అనే ఓ ప్రైవేటు సంస్థ గత ఏడాది నవంబర్లో ఎయిర్ సఫారీని ప్రారంభించింది.
కొత్తరూపుతో జిగేల్ అంటున్నట్యాంక్బండ్ అందాలు ఇప్పుడు నగరవాసులను కట్టిపడేస్తున్నాయి. కొత్తరూపుతో కనువిందు చేస్తున్న హుస్సేన్సాగర్ను చూసేందుకు వస్తున్న సందర్శకులతో సాయంత్రం వేళ ట్�
ఈ ఫొటో చూసి ఏ ఏడారి ప్రాంతమో అనుకుంటే పొరపాటే! ఎందుకంటే ఎప్పుడు జనాలతో కళకళలాడే ముంబై బీచ్ ఇది!! కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఇటీవల లాక్డౌన్ విధించారు.