మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం మద్దిగట్టలో ఈదమ్మ జాతర కన్నుల పండువగా జరిగింది. జాతర సందర్భంగా పలువురు జానపద కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తూ అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్నారు. వైభవంగా జరిగిన ఈ జాతరను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఎడారి కాదు.. ముంబై మహానగరమే
ఎండాకాలం గొడుగులతో అట్రాక్షన్
వెలుగు జిలుగుల్లో ట్యాంక్బండ్