హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ సంబురాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ జబల్పూర్లోని నర్మదా నది తీరాన జరిపిన హోలీ సంబురాల్లో రాధ వేషాధారణలో ఉన్న ఓ కళాకారిణి.. కృష్ణుడి పాత్రధారికి ఇలా రంగులు పూసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి