7000 సముద్రపు గవ్వలతో గణేశుడి విగ్రహం | ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వినాయక చవితిని అందరూ ఎంతో భక్తి విశిష్టలతో జరుపుకుంటున్నారు. గణేశుడికి మంటపాలు కట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Hariyal | సాధారణంగా పావురాలు తెలుపు, నలుపు, బూడిద రంగులో ఉంటాయి. కానీ ఈ చిత్రంలో కనిపించే పావురాలను చూడండి. విచిత్రంగా ఉన్నాయి కదూ ! పసుపు కాళ్లు కలిగి ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ పావురాళ్ల శాస్త్రీయ నామం ట్రెరా�
సందర్శకుల విహారం నిమిత్తం.. ఆదివారం సాయంత్రం ఓ ఐదు గంటల పాటు ట్యాంక్బండ్ పరిసరాలను సందర్శించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది. హుస్సేన్సాగర్ పరిధిలో ట్రాఫిక్ ఫ్రీగా కొనసాగేందుకు వ�
Heavy Rain | గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో శనివారం కుండపోతగా వర్షం పడింది. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమ
సంధ్యవేళ అయింది ఇక వెళ్లొస్తా అంటూ భానుడు బై బై చెబుతుంటే.. అరుణవర్ణంలోకి మారిన ఆకాశాన్ని నీలిమబ్బులు కమ్మేస్తూ వెళ్లిరా నేస్తం అంటూ ఆదిత్యుడిని సాగనంపుతున్నట్లుగా.. ఎంతో అద్భుతంగా కనిపిస్తుంద
khairatabad ganesh 2021 | గణేశ్ నవరాత్రులు దగ్గర పడుతుండటంతో విగ్రహాల తయారీలో వేగం పెరిగింది. గతేడాది కొవిడ్ వ్యాప్తి కారణంగా గణపతి వేడుకలు ఇండ్లకే పరిమితమయ్యాయి. భారీ విగ్రహాలు కొనేవారు లేక తయా�
Rains | హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి ఓ గంట పాటు వాన దంచికొట్టింది. గంట పాటు కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం జలమయమైంది. రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
కరోనా రక్కసితో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. నిరుపేదల పరిస్థితి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రొక్కాడితే కాని డొక్కాడని బడుగు జీవుల పిల్లలు అర్ధాకలితో అలమటించారు. అటు స్కూల్లో మధ్యాహ్న భోజ
గణేశ్ నవరాత్రులు దగ్గర పడుతుండటంతో విగ్రహాల తయారీలో వేగం పెరిగింది. గతేడాది కొవిడ్ వ్యాప్తి కారణంగా గణపతి వేడుకలు ఇండ్లకే పరిమితమయ్యాయి. భారీ విగ్రహాలు కొనేవారు లేక తయారీదారులు �
బడిగంట మోగింది | రాష్ట్రంలో బడి గంట మోగింది. పిల్లల మనసులు మురిశాయి. ఉప్పొంగే ఉత్సాహంతో చెంగుచెంగున బడిబాట పట్టారు. నేటి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కావడంతో పాఠశాలల్లో సందడి నెలకొంది.
ఎగువ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో భారీగా పెరిగింది. సోమవారం ఉదయం 5868 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, మధ్యాహ్నం వరకు 8374 క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్�
పంజరం నుంచి బయటపడ్డ చిలుకలా.. ఎంతో సంతోషంగా గెంతులేస్తున్న ఈ ఫొటోలోని చిన్నారి ఓ అఫ్గాన్ బాలిక. తాలిబన్ మూకల నుంచి తప్పించుకొని.. బెల్జియం ఎయిర్పోర్ట్లో తల్లిదండ్రులతో దిగగానే ఇలా స్వేచ్ఛా ఆనందపు పా�