పాట్నా, మార్చి 30: బీహార్లో వేర్వేరుచోట్ల జరిగిన రెండు అగ్ని ప్రమాదాల్లో 9 మంది పిల్లలు మరణించారు. అరరియా జిల్లాలో ఒక గుడిసెకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో లోపల ఉన్న ఆరుగురు పిల్లలు బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. వీరిలో 4, 6 ఏండ్ల బాలికలు ఇద్దరు, మిగతా నలుగురు 4-5 ఏండ్ల బాలురు. వీరు ఆ ప్రాంతానికి చెందిన వేర్వేరు కుటుంబాలకు చెందినవారు. బాగల్పూర్ జిల్లాలో మరో ఇంట్లో మంటలు చెలరేగి 5 ఏండ్ల బాలుడితోపాటు మూడు, ఏడాది వయసున్న ఆ బాలుడి చెల్లెళ్లు ఇద్దరు మరణించారు.
ఇవి కూడా చదవండి:
పాముల్లా మనుషులు విషాన్ని చిమ్ముతారా?
కమ్యూనిస్టుల ‘కార్పొరేట్ మ్యానిఫెస్టో’
రాష్ట్రపతికి గుండె శస్త్రచికిత్స
అమ్మాయిలూ.. రాహుల్తో జాగ్రత్త!
ఎయిర్పోర్టుల్లో మాస్కులు ధరించకపోతే అక్కడే ఫైన్
రైళ్లలో రాత్రిపూట చార్జింగ్ బంద్