ఇడుక్కి, మార్చి 30: కేరళలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ఆ రాష్ర్టానికి చెందిన మాజీ ఎంపీ జాయ్స్ జార్జ్ అభ్యంతరకర విమర్శలు చేశారు. ‘రాహుల్గాంధీ కేవలం మహిళా కాలేజీలకే వెళ్తుంటారు. అమ్మాయిలూ.. రాహుల్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆయన ముందు కిందికి అస్సలు వంగకండి. ఆయన అసలే కయ్యాలమారి బ్రహ్మచారి’ అని వ్యాఖ్యానించారు. అయితే, తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో జార్జ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. జార్జ్ 2014లో సీపీఎం మద్దతుతో ఇడుక్కి నుంచి ఇండిపెండెంట్గా లోక్సభకు ఎన్నికయ్యారు.
ఇవి కూడా చదవండి:
పాముల్లా మనుషులు విషాన్ని చిమ్ముతారా?
కమ్యూనిస్టుల ‘కార్పొరేట్ మ్యానిఫెస్టో’
బీహార్లో 2 అగ్ని ప్రమాదాల్లో 9 మంది పిల్లల సజీవ దహనం
రాష్ట్రపతికి గుండె శస్త్రచికిత్స
ఎయిర్పోర్టుల్లో మాస్కులు ధరించకపోతే అక్కడే ఫైన్
రైళ్లలో రాత్రిపూట చార్జింగ్ బంద్