న్యూఢిల్లీ, మార్చి 30: విమానాశ్రయాల్లో ప్రయాణికులు మాస్కులను ధరించకపోతే అక్కడికక్కడే జరిమానా విధించాలని ఎయిర్పోర్టుల అధికారులను డీజీసీఏ ఆదేశించింది. ఇందుకోసం పోలీసుల సహకారాన్ని తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని విమానాశ్రయాలకు మంగళవారం సర్క్యులర్ను పంపించింది. ప్రయాణికులు మాస్కులు ధరించేలా, భౌతిక దూరం కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. మాస్కులపై ఈ నెల 13నే డీజీసీఏ నిబంధనలు సక్రమంగా అమలు కాకపోవడంతో తాజా సర్క్యులర్ జారీచేసింది.
ఇవి కూడా చదవండి:
పాముల్లా మనుషులు విషాన్ని చిమ్ముతారా?
కమ్యూనిస్టుల ‘కార్పొరేట్ మ్యానిఫెస్టో’
బీహార్లో 2 అగ్ని ప్రమాదాల్లో 9 మంది పిల్లల సజీవ దహనం
రాష్ట్రపతికి గుండె శస్త్రచికిత్స
అమ్మాయిలూ.. రాహుల్తో జాగ్రత్త!
రైళ్లలో రాత్రిపూట చార్జింగ్ బంద్