సూర్యాపేట : జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో కోతకు వచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల ధాన్యం తడిసిపోయింది. చెట్లు నేలకొరిగాయి. మామిడి తోటలకు తీవ్ర నష్టం కలిగించింది. కాగా, నడిగూడెం మండలం రత్నవరంలో పిడుగుపాటుకు 18 గొర్రెలు, మేకలు మృతి చెందాయి.
ఇవి కూడా చదవండి..
స్వీయ నియంత్రణయే శ్రీరామ రక్ష : మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు
కరోనా సెకండ్ వేవ్ మోదీ సృష్టించిన విపత్తు: మమతాబెనర్జి
రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు!