Crime
- Jan 23, 2021 , 21:51:15
VIDEOS
చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం

ముంబై: మహారాష్ట్రలో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. పూణేలోని హడప్సర్ ప్రాంతంలోని రామ్టెక్డి చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్లో శనివారం రాత్రి మంటలు చెలరేగాయి. సుమారు 11 అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ప్లాంట్లోని నూతన భవనంలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు నిర్మాణ కార్మికులు మంటలకు ఆహుతై మరణించారు.
ఈ ఘటనను మరువక ముందే తాజాగా పూణేలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. హడప్సర్ ప్రాంతంలోని రామ్టెక్డి చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.
తాజావార్తలు
- పని చేసే పార్టీని, వ్యక్తులను గెలిపించుకోవాలి
- బుల్లెట్ 350 మరింత కాస్ట్లీ.. మరోసారి ధర పెంచిన ఎన్ఫీల్డ్
- మహారాష్ట్రలో 9 వేలకు చేరువలో కరోనా కేసులు
- వీడియో : యాదాద్రిలో వైభవంగా చక్రతీర్థం
- డ్రాగన్తో వాణిజ్యం కొనసాగించాల్సిందే: రాజీవ్ బజాజ్ కుండబద్ధలు
- పదవీ విరమణ పొందిన అధికారులకు సీఎస్ సన్మానం
- పాల సేకరణ ధరలు పెంచిన కరీంనగర్ డెయిరీ
- దత్తత కుమారుడి పెండ్లికి హాజరైన రాజ్నాథ్ సింగ్
- శ్రీవారి ఆలయంలో వైభవంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ
- బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు: కేటీఆర్
MOST READ
TRENDING