పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్టు తెరరూపం దాల్చనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ తోపాటు పలువురు బాలీవుడ్ నటులు ఈ ప్రాజెక్టులో నటించబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. నటీనటుల రెమ్యునరేషన్ కు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
ఈ మూవీలో నటించబోయే యాక్టర్లందరి రెమ్యునరేషన్ కే మేకర్స్ రూ.200 కోట్లు ఖర్చు పెడుతున్నాడని బీటౌన్ వర్గాల టాక్. కేవలం రెమ్యునరేషన్ కే ఇంత మొత్తం వెచ్చిస్తే..మరి వీఎఫ్ఎక్స్, సెట్స్, ఇతర వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారో ఊహించుకోవచ్చు. ఈ మూవీ ఇండియాలో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కబోయేది కానుందట.
ఇవికూడా చదవండి..
ఒక్కో రోజు 18 రోజులు షూట్లో రాశీఖన్నా..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
ప్రభాస్ సినిమాలో 10మంది బాలీవుడ్ యాక్టర్లు..!
నిర్ణయం మార్చుకున్న మెహరీన్ !
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్..?