భారతదేశంలో పాపులర్ షూటర్లలో ఒకరైన చంద్రో తోమర్ కరోనా పాజిటివ్తో కన్నుమూశారు. ఏప్రిల్ 30న చంద్రో తోమర్ తుదిశ్వాస విడిచారని బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ ట్విటర్ ద్వారా తెలియజేసింది. షూటర్స్ దాదీస్ గా పేరొందిన చంద్రోతోమర్, ప్రకాశి తోమర్ లైఫ్ ఆధారంగా వచ్చిన చిత్రం సాండ్ కీ ఆంఖ్. ఈ చిత్రంలో భూమి పెడ్నేకర్ చంద్రోతోమర్ పాత్రలో నటించగా..ప్రకాశి తోమర్ గా తాప్సీ కనిపించింది.
60 ఏండ్ల వయస్సులో తుపాకి పట్టి నేషనల్ లెవల్ కాంపీటీషన్ లో గెలుపొందారు ఈ ఇద్దరు బామ్మలు. సినిమా టైంలో ఇద్దరితో కలిసి దిగిన ఫొటోలను భూమి పెడ్నేకర్ ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంది. షూటర్ దాది చంద్రోతోమర్ ఎప్పటికీ మిస్సవుతున్నాం..అని పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
చెఫ్ గా నటించా..కానీ గుడ్డు కూడా ఉడకబెట్టలేను: ప్రియమణి
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
నిర్మాతగా టాలీవుడ్ యువ హీరో..!
వకీల్సాబ్ నుంచి ‘మగువా మగువా’ ఫుల్ వీడియో సాంగ…
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!