హనుమకొండ చౌరస్తా, మార్చి 31: హనుమకొండ జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్స్సెలక్షన్స్మంగళవారం ముగిశాయి. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఈ ఎంపికల్లో మొత్తం 55 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎంపిక ప్రక్రియను ఇంచార్జి డీవైఎస్వో శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించి ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించారు. ఇందులో ఎంపికైన విద్యార్థులు ఈనెల 27 నుంచి హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో జరిగే రాష్ర్టస్థాయి ఎంపికల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Sourav Ganguly | ఈడెన్ గార్డెన్స్లో టెస్టులకు బ్రేక్.. గంగూలీ రియాక్షన్ ఇదే..!
Nithiin | లైన్లో మూడు సినిమాలు.. నితిన్ మళ్లీ ట్రాక్పైకి వచ్చేనా..?
Ramayana | ‘రామాయణ’ టీజర్కు సెన్సార్ క్లియరెన్స్.. రన్టైమ్ ఎంతో తెలుసా?