మహదేవపూర్, ఆగస్టు 28 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం 1,08,500 క్యూసెక్కుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ గరిష్ఠ ప్రవాహం బరాజ్ రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 100 మీటర్లు కాగ, ప్రస్తుతం 90.50 మీటర్లలో ఉందని భారీనీటిపారుదల శాఖ ఈఈ సరేశ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Rakhi festival | రోడ్డుపై బస్సు ఆపి మరీ..! ఆర్టీసీ డ్రైవర్కు రాఖీ కట్టిన అక్క : వీడియో
నడిరోడ్డుపై సీఐ దాష్టీకం.. దాడి చేసి, కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి కారు డిక్కీలో పడేసీ.. : వీడియో
Rakhi pournami | పాపన్నపేటలో ఆత్మీయ దృశ్యం..! బ్లూ కోట్ పోలీసులకు రాఖీ కట్టిన ఓ సోదరి