వరంగల్ : వరంగల్ మహానగర కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీసీలకు పెద్ద పీట వేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సో కాల్డ్ పార్టీలకు భిన్నంగా టీఆర్ఎస్ పార్టీ బడుగుల పక్షపాతిగా ఉందన్నారు. బీసీలకు రిజర్వేషన్ల ప్రకారం దక్కాల్సినవి దక్కగా అదనంగా 18 డివిజన్లలో బీసీలకు 1 డివిజన్ లో ఎస్సీ మహిళకు అవకాశం కల్పించిన ఘనత టీఆర్ ఎస్ దే అన్నారు. కేసీ, మంత్రి కేటీఆర్ ల ఆదేశానుసారం పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడం జరిగిందన్నారు. వాళ్లందరిని గెలిపించాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
కరోనా పరీక్షల కోసం వచ్చి.. కన్నుమూశాడు
సీఎం కేసీఆర్ గొప్ప దైవభక్తుడు : మంత్రి కొప్పుల
నేల తల్లి బాగుంటేనే భవిష్యత్తు : మంత్రి ఐకే రెడ్డి
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఒకే దేశంలో వ్యాక్సిన్కు రెండు ధరలా?