నిజామాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గం చివరి సమావేశం శుక్రవారం వాడీవేడిగా సాగింది. స్కానింగ్ సెంటర్ల వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజాప్రతినిధులు నిప్పులు చెరిగారు. అక్రమ ఇసుక రవాణా, ఉచిత బస
ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జీవన్రెడ్డి.. మూడోసారి నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయనకు మద్�
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని స్పైసెస్ పార్క్ వద్ద గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు బాల్కొండ ప్రజా బలగమంతా కదం తొక్కింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తండోపతండాలుగా వచ్చిన జన�
ప్రభుత్వ ఆశయానికనుగుణంగా ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ చీఫ్ ఇంజినీర్ కార
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అర్బన్ ఎమ్మ�
తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్ర భుత్వం సాధించిన ప్రగతిని వివరించేలా దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరగాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇందుకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.