‘రేలారే..రేలారే.. పల్లెమట్టి వాసనలే.. స్వచ్ఛమైన మనుషులే.. బంగారు భూమి జగములో.. నా తెలంగాణ’ అంటూ గొంతెత్తిన శ్రావణి ఇప్పుడు నెట్టింట సెలబ్రెటీ అయిపోయింది. ఆమె గాత్రానికి జనం ఫిదా అవుతున్నారు. శ్రావణి పాటకు పర�
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచీ బడిపిల్లలంతా ఇంట్లో నాలుగు గోడలకే పరిమితమయ్యారు. ఆన్లైన్ క్లాసులు, అసైన్మెంట్లతో కుస్తీ పడుతూ వచ్చారు. మెల్లమెల్లగా మార్పును అలవాటు చేసుకున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు
సినిమాల్లో హీరోలకు రిటైర్మెంట్ వయసు ఉండదు. కానీ, కథానాయికలు మాత్రం పెండ్లయ్యిందా.. కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టాల్సిందే! వయసు ముప్పయ్ దాటిందా.. కాల్షీట్లు, కాస్ట్ తగ్గించుకోవాల్సిందే! కానీ, ఈ సూత్రీక�
లగ్జరీ కార్ల ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఆటోమొబైల్ వీరాభిమానులకు ఎన్ని ఫీచర్లున్నా చాలవు. ఇంకొన్ని, మరికొన్ని కావాలనిపిస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ల కోసమే వివిధ కంపెనీలు కొత్తకొత�
పూర్వం రుషులు, మునులు నారవస్ర్తాలు ధరించేవారని పురాణాల్లో చదివాం. కాలక్రమంలో మరుగున పడిన నార, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల పుణ్యమాని ఆధునిక ఫ్యాబ్రిక్ రూపంలో అలరిస్తున్నది. తాజాగా ఆభరణంగానూ మారుతున్నది. �
పైలట్ కావాలనుకున్నాడు. అందుకు తగ్గట్టుగా చదువుల్లో రాణించాడు. రాష్ట్రస్థాయి క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. కానీ, అనుకోని ఓ అవకాశం అతడిని బుల్లితెర హీరోను చేసింది. ఓ స్నేహితురాలి సలహా తన జీవితాన్నే మ
ఓ పాతికేండ్లు వెనక్కి వెళ్తే పెండ్లి సందడిలో గృహాలంకరణ చిత్రంగా ఉండేది. రంగురంగుల కాగితాలను విభిన్న ఆకారాల్లో కత్తిరించి దూలాలకు, వాసాలకు అతికించి పెండ్లి కళ తెచ్చేవాళ్లు. …కొన్నాళ్ల తర్వాత రంగుకాగితా
వెటరన్ నాయకి శిల్పాశెట్టి ఫిజికల్ ఫిట్నెస్ చూస్తే అందరికీ ఈర్ష్య కలుగుతుంది. 46 ఏండ్లు పైబడినా ముప్పయ్ ఏండ్ల ముదితలా ముగ్ధమనోహరంగా దర్శనమిస్తుంటుంది. తన ఫిట్నెస్కు యోగా, వర్కవుట్లు మాత్రమే కారణం
కొవిడ్ సంక్షోభ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం ముఖ్యం. ఇవే అలవాట్లను పిల్లలకూ నేర్పించాలి. వీటితోపాటు పోషకాహారం అవసరం. ప�
రూపంలో గోరంత.అభిరుచుల్లో ఇంకొంత.అండదండల్లో కొండంత.వెరసి.. నాన్న ఆకాశమంత! అంతటి అండను కోల్పోయిన బాధ దుర్భరం. ప్రస్తుతం అదే ఆవేదనను అనుభవిస్తున్నారు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్. �
అమ్మాయిల వార్డ్రోబ్ ‘మినీ కళామందిర్’ అన్న విషయం అందరికీ తెలిసిందే. బట్టలకు దీటుగా వెరైటీ పాదరక్షలు కలెక్ట్ చేయడం కూడా ఈ కాలం అమ్మాయిలకు అలవాటే. ఎందుకంటే, మార్కెట్లో షూ ట్రెండ్స్ మారుతున్నాయి. ఆ అవ�
‘పితృస్వామ్య సమాజం ఓ కారడవి లాంటిది. ఆ మహారణ్యంలో ఆడపిల్ల క్రూర మృగాలనూ, మగాళ్లనూ తప్పించుకుంటూ సివంగిలా దూసుకుపోవాలి’ అంటారు బాలీవుడ్ నటి విద్యా బాలన్. తాను ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘షేర్నీ’ విడుదల
కొవిడ్ మహమ్మారి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది.ఎటు చూసినా భయం కలిగించే వార్తలే వినిపిస్తున్నాయి. తెల్లారితే చాలు, ఏం వినాల్సి వస్తుందోనన్న ఆందోళన. ఇలాంటి సమయంలో తన పాటలద్వారా అందరిలో ఆత్మ స్థయిర్య�