ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి జాబితాను వెల్లడించింది.
అమరావతి : ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. ‘రిపబ్లిక్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఏపీలో సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో సర్కారు తీసుక�
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇవాళ రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కోవిడ్19పై చర్చ మొదలైన సమయంలో ఆ పార్టీ సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లారు. ఏపీ స్