ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ పుట్టినరోజు సందర్భంగా వైసీసీ చీఫ్ జగన్ (YS Jagan) భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం తమకు శిరోధార్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ (YS Jagan) నివాళులర్పించారు. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ, సతీమణి భారతితో �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు వెళ్లనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని హత్య చేయించింది ఎవరో తనకు తెలుసని, తన గురించి మాట్లాడితే ఆ చిట్టా విప్పుతానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి హెచ్చరించారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా
దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందించిన ‘యాత్ర’ చిత్రం చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న తెలంగాణకు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం పక్కా అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు.
శాసనసభకు జరిగిన ఏ ఎన్నికల్లోన్నైనా జిల్లాలోని పాలేరు నియోజకవర్గం కీలకంగా మారింది. గత కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలను క్యాబినెట్ మంత్రులుగా అందించింది ఈ నియోజకవర్గమే. జిల్�
రాష్ట్రంపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయి. తెలంగాణలో వైఎస్ పాలన తెస్తామంటూ కాంగ్రెస్ నేత ఒకరు ఏపీ వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చారు. మరోవైపు, తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ కుమార్తె షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్ల
తెలంగాణకు అన్ని విధాలుగా అన్యాయం చేసిన ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దని మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామస్థులు ఆందోళన చేశారు.
ఏపీలో సినిమా టికెట్స్ రేట్ల (AP Movie Ticket Prices) ను పెంచుతూ జీవో జారీచేసిన ఏపీ సీఎం జగన్ (YS Rajasekhara Reddy) కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు చిరంజీవి.