కేంద్ర ప్రభుత్వ విధాన లోపాలు, ముందుచూపు లేమితో ఆహారోత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా భారత్ ఆహార సంక్షోభం దిశగా పయనిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘తొందరి పడి ఓ కోయిల ముందే కూసింది’.. అని సినీకవి వర్ణించిన విధంగా పెబ్బేరు మండలంలోని కొన్ని మామిడి చెట్లు ముందుగానే కాయలు కాశాయి. అక్టోబర్ నుంచే మామిడిచెట్లు పూత పూశాయి. కొన్ని చెట్లకు కాయలు, పూత ఒకేసారి �
పండ్లలో రారాజు మామిడి పండు. మామిడికి వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది.సంగారెడ్డి జిల్లాలో చాలామంది రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. నాణ్యమైన మామిడి పండ్లను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ రైతులు మంచి ఆదాయాన�
వర్షాలు అనుకున్న స్థాయి కంటే అత్యధిక స్థాయిలో కురిసి భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో మండల పరిధిలోని 36 గ్రామ పంచాయతీలలోని రైతులు ఈ యాసంగిలో వేరుశనగ పండించారు. దీంతో మండల వ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో స�
పొలం దున్న లేదు.. నాటు వేయలేదు.. విత్తనం చల్లలేదు. మందులు వేయలేదు.. మందులు పిచికారీ అస్సలే చేయలేదు.. అయినా పంట మాత్రం చేతికి వచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా ఎకరానికి 20 నుంచి 25 బస్తాల వరి ధాన్యం చేతికి అందింది. మొ�
వరి పంటను జిల్లాలో అధికశాతం రైతులు సాగు చేస్తున్నారు. గింజ పోసుకునే దశలో వరి పంటకు పురుగులు, తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చని వ్యవస�
వానకాలం ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22 నుంచి అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్ట�
ఒకప్పుడు మును‘గోడు’లో నీళ్లే బంగారం. మిషన్ కాకతీయ వల్ల వాననీరు చెరువుల్లో చేరి పాతాళగంగను పైపైకి తీసుకొచ్చింది. నాడు నెర్రెలు బారి కనిపించిన చెలకల్లో నేడు నీళ్లు నిండుగా పోసే బోర్లతో బంగారు పంటలు పండు�
వర్షాలు సమృద్ధిగా కురువడంతో భూగర్భజలాలు పెరిగాయి. దీం తో జిల్లాలోని రైతులు బోరుబావుల కింద పెద్ద ఎత్తున వరిపంటను సాగుచేస్తున్నారు. పంట సాగులో రైతు లు వ్యవసాయాధికారుల సూచనలు పాటించకుండా ఇష్టానుసారంగా ఎర