యాసంగి రైతులు సాగునీళ్లులేక పంటలు ఎండిపోయి లబోదిబోమంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయిలేకుండా పోయిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. నాటి కేసీఆర్ ప్రభుత్వంలో బంగారు పంటలు ప�
యాసంగి రైతులకు గడ్డుకాలం దాపురించింది. పంటలను ఎలా కాపాడుకోవాలో అని మదనపడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిమట్టాలు కనిష్ఠ స్థాయికి చేరాయి. ఈ క్రమంలో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో
యాసంగిలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని క్వింటాల్కు రూ.300 సబ్సిడీపై శనగ విత్తనాలను సరఫరా చేయనున్నట్టు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి తెలిపారు.
యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని వర్ని, చందూర్, మోస్రా తదితర ప్రాంతాలకు రాష్ట్రంలోనే వరిసాగులో ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇక్కడి రైతులు ప్రతి ఏడాది ప్రణాళికాబద్ధంగా వరి సాగుచేస�
సాగు విస్తీర్ణంలో ఎప్పుడూ ముందుండే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈసారి పూర్తిగా వెనుకబడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ యాసంగి ఎండమావిని తలపిస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లా చరిత్రలో ఎన్నడూలేని విధంగా తొలిసారిగా పంటల స�
గోదావరి పరివాహక ప్రాంతంలోని రిజర్వాయర్లలో యాసంగి పంటకు సరిపడా నీళ్లు ఉన్నా సర్కార్ ఇవ్వడం లేదని, అసలు రైతులకు నీళ్లు ఇస్తారా? లేదా? అనే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డ
యాసంగిలో రైతులు వరినారు పోసే సమయంలో జాగ్రత్తలు పాటించి నారు పెంచితే మంచి దిగుబడి వస్తుంది. ఈ ఏడాది వానకాలంలో వర్షాలు సంవృద్ధిగా కురవడంతో చెరువులు, కుంటలు అలుగులు పారాయి.
జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగైన వేరుశనగకు మార్కెట్లో మంచి ధర పలుకుతున్నది. దీంతో రైతులకు లాభాల పంట పండనున్నది. యాసంగిలో రైతులు వరికి ప్ర త్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తు�