వాతావరణ మార్పులపై ప్రపంచానికి ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) ‘రెడ్ అలర్ట్' జారీ చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంత వేడి 2023 సంవత్సరంలో రికాైర్డెందని, 2024లో ఇంతకంటే ఎక్కువ వేడి ఉండే అవక
ఎంఎస్పీకి చట్టబద్ధతో సహా పలు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగిస్తు న్న రైతులు.. కేంద్రం ముందుకు మరో డిమాం డ్ తీసుకొచ్చారు. పంట ధరల గ్యారెంటీలపై ప రిమితులు విధించడం ద్వారా రైతుల సంక్షే మం, పురోగత�
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఈ నెల 26 నుంచి 29 వరకు అబుదాబిలో నిర్వహించనున్న మంత్రుల స్థాయి సమావేశాలకు రైతు సంఘం నేత కోటపాటి నరసింహం నాయుడు హాజరుకానున్నారు.
ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన బీజేపీ సర్కారు పాలనలో ప్రస్తుతం తిండి గింజలు దొరకని దుస్థితి దాపురించింది. ఆహార భద్రత కల్పించాలంటూ ప్రపంచ వా�
కేంద్ర ప్రభుత్వ విధాన లోపాలు, ముందుచూపు లేమితో ఆహారోత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా భారత్ ఆహార సంక్షోభం దిశగా పయనిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డబ్ల్యూటీఓ వేదికగా ప్రపంచ ఆధిపత్య రాజకీయాలు ఊపందుకున్నాయి. స్వేచ్ఛామార్కెట్ పేరుతో డబ్ల్యూటీఓను తీసుకొచ్చి, ప్రోత్సహించిన అమెరికా, నేడు.. ఆ సంస్థ నియమాల్ని బేఖాతరు చేస్తూ దాని ఉనికినే దెబ్బ తీసే పోకడల�
గాంధీనగర్: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆహార సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చర్చించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అవసరం అనుకుంటే ప్రపంచ దేశాలకు తిండి గింజలు అందించేందుకు తాము �
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) – 1945లో ఏర్పడిన GATT- General Agriment on Traiff and Trade స్థానంలో 1995 జనవరి 1న WTOను ఏర్పాటు చేశారు. – ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించి ప్రపంచీకరణకు కృషి చేయడం WTO ముఖ్య విధి. – అధికార భాషలు: ఇం�
జెనీవా: ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో వచ్చే వారం జరగాల్సిన మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడపుట్టిస్తున్న నేపత్యంలో ఆ సమావేశాలను వాయిదా వేశారు. నిజాన
న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వేళ వ్యాక్సిన్లే మానవాళిని గట్టెక్కిస్తాయని అన్ని దేశాలు బలంగా నమ్ముతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతటి కీలకమైన వ్య�