తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 25 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు సోమవారం భద్రాచలం ఐటీడీఏ ఎదుట ధర్నా చేపట్టారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంతోపాటు అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంక్షేమ శాఖలోని పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. భద�
Ponguleti Srinivas Reddy | నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడం.. కుటుంబ పోషణ భారంగా మారడంతో మనోవేదనతో ఓ కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో మంగళవారం చోటుచేసుకున్నది.
వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తున్న తెలుగు ఫిలిం ఫెడరేషన్కు చెందిన 24 క్రాఫ్ట్స్ కార్మికులను పక్కన పెట్టి ఇతర రాష్ర్టాలనుంచి తీసుకువచ్చిన కార్మికులతో షూటింగ్ నిర్వహిస్తున్న వ్యవహారంతో జూబ్లీహిల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ మంగళవారం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నాయి. కార్మికుల హక్కులను హరించడమే లక్ష్యంగా ఈ కోడ్లను రూపొందించ�
ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు కార్మికుల సమ్మెపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మె వల్ల విద్యుత్తు ఉత్పత్తి తగ్గడం జాతీయ ప్రయోజనాలను ఫణంగా పెట్టడమేనని పేర్కొంది.
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల వేలం వేసే ప్రక్రియను నిరస
స్టీల్ ప్లాంట్ కార్మికులు మరోసారి సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు సమ్మె చేసేందుకు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యుక్తులవుతున్నారు. స్టీల్ ప్లాంట్ విలువ లెక్క గట్టేందుకు...