జనగణనతో ముడిపెట్టకుండా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2023లో పార్లమెంటు ఆమోదించినా జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పట�
మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలని, అప్పుడే దేశం అభివృద్ధిపథంలో పయనిస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని మమత క్యాంపస్లో గల క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడు�
Womens Day | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్లోని గార్డెన్ కాలనీలో సంక్షేమ సంఘం మహిళల విభాగం ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జరిగాయి.
‘మా అమ్మే నా జీవిత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. నేను ఉన్నత స్థితికి చేరేందుకు నిజజీవిత తెరపై ఆమే వీరోచిత కథానాయిక పాత్ర పోషించారు. నాకు ఊహ తెలియని 15 నెలల వయసులో నా తండ్రి చనిపోతే అమ్మే అన్నీ తానై పెంచారు.
విద్యార్థులు సైబర్ క్రైం భారీన పడకుండా అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని మిమ్స్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైం సెక్యురిటీ మీద అవగాహన సదస్సు, మహిళా దినోత్�
Women's Day Celebrations | అంతర్జాతీయ మహిళల దినోత్సవం ఉత్సవాన్ని పురస్కరంచుకుని గ్లోబల్ తెలంగాణ సంఘం (జి.టి.ఎ) డెట్రాయిట్ మహిళా విభాగం నిర్వహించిన లేడీస్ నైట్ అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక ఈ వేడుకకు ముఖ్య ముఖ్య అతిథిగా భా�
ఉస్మానియా యూనివర్సిటీ : మహిళా దినోత్సవ వేడుకలను డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. కార్యాలయం ముందు కార్యకర్తలతో కలిసి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి కేక్ కట్ చేసి సం�
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆన్లైన్ ద్వారా ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్, మాజీ మంత్రి సునీతా లక�