ఒకటి కాదు.. రెండు కాదు, ఏకంగా ఐదు కోట్ల పద్దెనిమిది వేల రూపాయలు మహిళా సంఘాలకు రాష్ట్ర సర్కారు బాకీ పడింది. నాలుగు సీజన్ల నుంచి ధాన్యం కొనుగోళ్ల కమీషన్ చెల్లించకపోవడంతో మహిళలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన సోలార్ విద్యుత్తు ప్లాంట్లపై స్పష్టతలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పీఎం కుసుమ్ స్కీమ్లో భాగంగా రాష్ట్రంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్�
మహిళా సంఘాల సభ్యులకు మార్చి నుంచి పావలా వడ్డీ రుణాలు అందిస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. కరోనా కారణంగా రెండేండ్లుగా పావలా వడ్డీ రుణాలివ్వలేదని చెప్తూ మార్చి, జూన్, జూలై నెలల్లో ఇస్తామని చెప్పారు
మహిళలు వ్యాపార రంగంలో ప్రగతి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తున్నది. స్త్రీనిధి ద్వారా చేయూతనిస్తున్నది. ఆ రుణాలను సద్వినియోగం చేసుకొని.. ఎంతోమంది ఆర్థికంగా ఎదుగుతున్నా�
మండలంలోని మహిళా సంఘాల పనితీరు భేష్గా ఉందని పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఎన్ఆర్ఎల్ఎం బృందం ప్రశంసించింది. శుక్రవారం పటాన్చెరులోని జీవనజ్యోతి మండల మహిళా సమాఖ్య సంఘం పని తీరును పంజాబ్ బృందం పరిశీల
వంటగ్యాస్ ధర పెంచడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిం�
మహిళా సంఘాల బ్యాంకు రుణాల పంపిణీలో గత ఆర్థిక సంవత్సరం ఇచ్చిన టార్గెట్ను మించి రుణాలను అందజేసినందుకు పటాన్చెరు ఏపీఎం శ్రీనివాస్రావు అవార్డు దక్కింది. గురువారం నగరంలోని జూబ్లీహిల్స్ సమావేశ మందిరంల�