Crime news | ఓ మహిళను మాట్లాడుదాం రమ్మని పిలిచి, ఆపై ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఫరూఖాబాద్ (Farukhabad) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
హయత్నగర్ : భార్యభర్తల మధ్య గొడవ కారణంగా కుమారుడితోపాటు నిప్పంటించుకుని ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. ఈ హృదయ విదారక సంఘటన హయత్నగర్ పోలీస్ స్టే�
లక్నో: భార్యకు నిప్పు పెట్టిన భర్త కాలిన గాయాలతో ఉన్న ఆమెను రోడ్డుపై పడేశాడు. ఉత్తరప్రదేశ్లోని జలాన్ జిల్లా ఓరై ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. సీసా గ్రామానికి చెందిన 23 ఏండ్ల ఉమకు ఓరై ప్రాంతానికి చెందిన ఆరి�
లక్నో : యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళ కాలిన గాయాలతో హైవేపై పడిఉండటం మంగళవారం ఉదయం జలౌన్ జిల్లా ఒరై ప్రాంతంలో కలకలం రేపింది. మహిళ (23)ను దయనీయ స్థితిలో చూసిన స్ధానికులు ఆమెను ఝాన్సీ ఆ