Uttar Pradesh: యూపీలో ఘోరం జరిగింది. దివ్యాంగురాలిని గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన బల్రాంపూర్ జిల్లాలో జరిగింది. 16 సెకన్ల వీడియో చూస్తే ఆ ఘటన తీవ్రత ఏంతో తెలుస్తుంది.
మధ్యప్రదేశ్లోని మొరానా జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. ఓ గర్భిణి(34)పై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఆ తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.
Woman Gang Raped | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఆగ్రా (Agra)లో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి (Woman Gang Raped) పాల్పడ్డారు.
దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. ఢిల్లీ రైల్వేస్టేషన్లో ఓ మహిళపై గ్యాంగ్ రేప్ చోటుచేసుకున్నది. నిందితులైన నలుగురు రైల్వే ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
జైపూర్: పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఒక యువతిపై ముగ్గురు రెండేండ్లుగా సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. �
లక్నో: భర్త ముందే భార్యపై ముగ్గురు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అంతేగాక ఈ వికృతచేష్టను తమ మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బులు, బంగారం దోచుకుని పారిపోయారు. ఉత్తరప్రదేశ్లోని �
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా మహిళను ఐదుగురు యువకులు సమీపంలోని పంటచేలల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చిత్రకూట్ జిల