దేశీయ విమానయాన సంస్థలు విస్తరణ బాట పట్టాయి. పెద్ద ఎత్తున కొత్త విమానాలకు ఆర్డర్లిస్తున్నాయి. దీంతో అటు బోయింగ్, ఇటు ఎయిర్బస్లకు గిరాకీ ఒక్కసారిగా పెరిగిపోయింది. కేవలం నెలల వ్యవధిలోనే ఏకంగా 1,120 ఆర్డర్ల�
విమాన ప్రయాణికుల పరంగా ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో ఉన్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) అన్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక విమానాలను కొనుగోలు చేస్తున్నదని తెలిపారు.
Air India Airbus A350: ఎయిర్ ఇండియా సంస్థ తన దళంలోకి ఎయిర్బస్ ఏ350ని చేర్చింది. కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా ఇవాళ హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా ఈవెంట్లో ఆ విమానాన్ని ఆవిష్కరించారు. ఆకాశా ఎయిర్ సంస్�
ఏవియేషన్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సులభతర వాణిజ్య విధానం ఉందని చెప్పారు. ఏరో స్పేస్ పెట్టుబడులకు హైదరాబాద్ ఎంతో అనుకూలమని తెలిపారు.
బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఫిక్కి సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వింగ్స్ ఇండియా 2022’ ఎయిర్షో ఆకట్టుకున్నది. నగర నలుమూలల నుంచి సందర్శకులు వేలాదిగా వచ్చి విహంగాలను వీక్షించారు
పాల్గొననున్న విమాన సంస్థలు హైదరాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ):మళ్లీ విమానాల పండుగ వచ్చేసింది. రెండేండ్లకొకసారి హైదరాబాద్లో జరిగే ఆసియాలోని అతిపెద్ద విమానాల ప్రదర్శనకు బేగంపేట్ విమానాశ్రయం వేదికైం�
Wings India 2022 | వింగ్స్ ఇండియా-2022 ప్రదర్శనలో బ్రెజిల్కు చెందిన ఎంబ్రేయర్ ఈ-195(పీఆర్-జెడ్ఐక్యూ) జెట్ విమా నం ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. ఈ నెల 24న హైదరాబాద్లో ఈ షో ప్రారంభం కానున్నది. అత్యుత్తమ శ్రేణికి చెం