శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో 2006లో ఉలాకర్ సరస్సులో ఓ బోటు బోల్తా పడింది. ఆ విషాద ఘటలో 20 మంది స్కూల్ చిన్నారులు మృతిచెందారు. ఆ ఘటనకు 15 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా బందీపురా జిల్లాకు చెందిన సాజిద్ రైన�
ప్రైవసీ పాలసీపై వాట్సాప్ రోజూ నోటిఫికేషన్లు.. కేంద్రం ఆరోపణ న్యూఢిల్లీ: తన కొత్త ప్రైవసీ పాలసీని బలవంతంగా అంగీకరింపజేసేందుకు యూజర్లకు వాట్సాప్ రోజూ నోటిఫికేషన్లు పంపుతున్నదని కేంద్రం ఆరోపించింది. ఈ �
టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఆర్ట్పార్క్ స్టార్టప్ ఎక్స్రే-కృత్రిమ మేధ సాయంతో కరోనా పరీక్ష ఎక్స్రేను ‘ఎక్స్రే సేతు’ వెబ్సైట్లో వాట్సాప్తో అప్లోడ్ చేస్తే 10-15 నిమిషాల్లో ఫలితం న్యూఢిల్లీ, జూన్
ఐటీ రూల్స్ సరే.. వాట్సాప్ ప్రైవసీ పాలసీ కట్టడి మాటేంటి?!
సోషల్ మీడియా కట్టడికి నూతన ఐటీ రూల్స్ అమలులోకి వచ్చాయి. కానీ దేశ పౌరుల వ్యక్తిగత...
కొవిడ్ బాధితుల ఆకలి తీరుస్తున్న తెలంగాణ పోలీస్ స్వచ్ఛంద సంస్థలతో కలిసి మధ్యాహ్న భోజనం వాట్సాప్లో సందేశం పంపితే ఇంటికే ఆహారం హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో అన్నార్థుల ఆకలి తీరుస్తు
కొత్త ఐటీ నిబంధనలపై ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని ఆరోపణ యూజర్ల చాటింగ్ వివరాల్ని ఎలా చదువుతామని ప్రశ్న పౌరుల గోప్యతకు కట్టుబడి ఉన్నామని కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ,
కొత్త ఐటీ నిబంధనలతో పౌరుల ప్రైవసీ ఉల్లంఘనే|
కొత్త ఐటీ నిబంధనలతో వ్యక్తుల వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమేనని వాట్సాప్ ఆరోపించింది. ఈ నిబంధనలను రద్దు చేయాలని కోరుతూ వాట్సాప్ ఈ ..
భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించాయి. దీంతో చాలా మంది ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. కొవిడ్ వల్ల ప్రజలకు అవసరమైన చాలా సేవలను ఆయా కంపెనీలు, �
వాట్సాప్, టెలీగ్రామ్ వంటి సోషల్ మీడియా నెట్వర్క్లలో బయటి వ్యక్తులు ఈ- పేపర్లను చట్ట విరుద్ధంగా పోస్ట్ చేయడాన్ని నిరోధిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ-పేపర్లను సోషల్ మీడియా �