వాట్సాప్ యూజర్లు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న మల్టీ డివైజ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్తో యూజర్లు తమ ఫోన్లలోనే కాకుండా ఒకే సమయంలో నాలుగు ఇతర డివైజ్లలోనూ వాట్సాప్ ఉపయోగించ�
న్యూఢిల్లీ: వాట్సాప్ మెసేజ్లను కోర్టులో ఆధారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు ఓ తీర్పులో పేర్కొన్నది. సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లో జరిగిన సంభాషణలకు సాక్ష్యం విలువ లేదని, అలాంటి వాట్సాప్ మె�
ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్తో యూజర్లను ఆకర్షిస్తున్న వాట్సాప్.. ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తుంది. వాట్సాప్లో ఏదైనా వీడియోకాల్ వచ్చినప్పుడు దాన్ని అటెండ్ �
న్యూఢిల్లీ: వాట్సాప్ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. తమ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకునే విధంగా యూజర్లపై
వాట్సాప్లో త్వరలోనే ఓ కొత్త ఫీచర్ రాబోతోందని ఈ మధ్య ఫేస్బుక్, వాట్సాప్ ఎగ్జిక్యూటివ్స్ చెప్పిన విషయం తెలుసు కదా. వ్యూ వన్స్ అనే ఆ కొత్త ఫీచర్ వచ్చేసింది. అయితే ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ బీట
లక్నో : వాట్సాప్ ద్వారా దాదాపు 370 మంది మహిళలకు వీడియో కాల్స్ చేసి అభ్యంతరకరంగా వ్యవహరించిన యూపీలోని బలియాకు చెందిన 35 ఏండ్ల వ్యక్తిని మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మహిళలకు చేసి�
గ్రీవెన్స్ అధికారులను నియమించిన సంస్థలు జాబితాలో ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్.. న్యూఢిల్లీ, జూన్ 15 : కేంద్రప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలను 800కు పైగా సోషల్మీడియా సంస్థలు, ఓట�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో 2006లో ఉలాకర్ సరస్సులో ఓ బోటు బోల్తా పడింది. ఆ విషాద ఘటలో 20 మంది స్కూల్ చిన్నారులు మృతిచెందారు. ఆ ఘటనకు 15 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా బందీపురా జిల్లాకు చెందిన సాజిద్ రైన�