కొత్త ఐటీ నిబంధనలతో పౌరుల ప్రైవసీ ఉల్లంఘనే|
కొత్త ఐటీ నిబంధనలతో వ్యక్తుల వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమేనని వాట్సాప్ ఆరోపించింది. ఈ నిబంధనలను రద్దు చేయాలని కోరుతూ వాట్సాప్ ఈ ..
భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించాయి. దీంతో చాలా మంది ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. కొవిడ్ వల్ల ప్రజలకు అవసరమైన చాలా సేవలను ఆయా కంపెనీలు, �
వాట్సాప్, టెలీగ్రామ్ వంటి సోషల్ మీడియా నెట్వర్క్లలో బయటి వ్యక్తులు ఈ- పేపర్లను చట్ట విరుద్ధంగా పోస్ట్ చేయడాన్ని నిరోధిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ-పేపర్లను సోషల్ మీడియా �
వాట్సాప్కు కేంద్రం నోటీసులున్యూఢిల్లీ: వాట్సాప్ ఇటీవల తీసుకువచ్చిన వివాదాస్పద గోప్యతా విధానాన్ని (ప్రైవసీ పాలసీని) వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రప్రభుత్వం ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయ�
ప్రైవసీ పాలసీ ఒప్పుకోకుంటే సేవల్లో కోతచాట్ లిస్ట్, వీడియో కాల్స్పై దశలవారీగా ఆంక్షలుదేశంలో 50 కోట్లమంది యూజర్లపై ప్రభావం న్యూఢిల్లీ, మే 10: ‘పొమ్మనకుండా పొగబెట్టడం’ అంటే ఇదేనేమో. తమ కొత్త గోప్యతా నిబంధ�
ముంబై: ఫేస్బుక్కు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్( WhatsApp ) ఈ ఏడాది తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ అప్డేట్( privacy policy update ) అమలును మళ్లీ వాయిదా వేసింది. ఫిబ్రవరి 8 నుంచి ఈ పాలసీని అమలు చేయాలని వాట్సాప్ త�
ముంబై : వాట్సాప్ గ్రూప్ లో సభ్యుల పోస్టులకు గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లను బాధ్యుల్ని చేయలేమని బాంబే హైకోర్ట్ నాగపూర్ బెంచ్ స్పష్టం చేసింది. వారి మధ్య ఉమ్మడి ఉద్దేశం, ముందస్తు ప్రణాళికతోనే ఇల�