భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించాయి. దీంతో చాలా మంది ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. కొవిడ్ వల్ల ప్రజలకు అవసరమైన చాలా సేవలను ఆయా కంపెనీలు, �
వాట్సాప్, టెలీగ్రామ్ వంటి సోషల్ మీడియా నెట్వర్క్లలో బయటి వ్యక్తులు ఈ- పేపర్లను చట్ట విరుద్ధంగా పోస్ట్ చేయడాన్ని నిరోధిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ-పేపర్లను సోషల్ మీడియా �
వాట్సాప్కు కేంద్రం నోటీసులున్యూఢిల్లీ: వాట్సాప్ ఇటీవల తీసుకువచ్చిన వివాదాస్పద గోప్యతా విధానాన్ని (ప్రైవసీ పాలసీని) వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రప్రభుత్వం ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయ�
ప్రైవసీ పాలసీ ఒప్పుకోకుంటే సేవల్లో కోతచాట్ లిస్ట్, వీడియో కాల్స్పై దశలవారీగా ఆంక్షలుదేశంలో 50 కోట్లమంది యూజర్లపై ప్రభావం న్యూఢిల్లీ, మే 10: ‘పొమ్మనకుండా పొగబెట్టడం’ అంటే ఇదేనేమో. తమ కొత్త గోప్యతా నిబంధ�
ముంబై: ఫేస్బుక్కు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్( WhatsApp ) ఈ ఏడాది తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ అప్డేట్( privacy policy update ) అమలును మళ్లీ వాయిదా వేసింది. ఫిబ్రవరి 8 నుంచి ఈ పాలసీని అమలు చేయాలని వాట్సాప్ త�
ముంబై : వాట్సాప్ గ్రూప్ లో సభ్యుల పోస్టులకు గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లను బాధ్యుల్ని చేయలేమని బాంబే హైకోర్ట్ నాగపూర్ బెంచ్ స్పష్టం చేసింది. వారి మధ్య ఉమ్మడి ఉద్దేశం, ముందస్తు ప్రణాళికతోనే ఇల�
పైకి కనిపించడు కానీ మెగా బ్రదర్ నాగబాబులో చాలా పెద్ద మీమర్ ఉన్నాడు. ఈయన నటుడు అయిపోయాడు కానీ అలా కాకుండా మీమ్స్ చేయడం కానీ మొదలుపెడితే చాలా మంది నవ్వుకుని చచ్చిపోయేవాళ్లు. పైగా ఈయన వేసే సెటైర్లు కూడా అలాగ
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లో ఫ్రాన్స్ వ్యతిరేక నిరసనలు పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారడంతో సోషల్ మీడియా వేదికలను ప్రభుత్వం కొద్ది గంటల పాటు నిలిపివేసింది. ఫేస్ బుక్, ట్విటర్, యూట్యూబ్, వాట్