వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వాట్సాప్ డీపీలతో సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాటికి స్పందించ వద్దని, మెస్సేజ్లకు రిైప్లె ఇవ్వొద్దని మంత్రి సూచించారు.
Minister Niranjan reddy | తన పేరిట వస్తున్న వాట్సాప్ సందేశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. కొందరు సైబర్ నేరగాళ్లు నకిలీ నెంబర్లు, డీపీలతో ప్రజలను మోసం చేస్తున్నార
న్యూఢిల్లీ: వాట్సాప్ మెసేజ్లను కోర్టులో ఆధారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు ఓ తీర్పులో పేర్కొన్నది. సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లో జరిగిన సంభాషణలకు సాక్ష్యం విలువ లేదని, అలాంటి వాట్సాప్ మె�
వాట్సాప్ | ఈ కాలంలో వాట్సాప్ వాడని వారుండరు అంటే ఆశ్చర్యపోవాల్సిందే ! మెసేజ్లు చేయాలన్నా.. ఫొటోలు, వీడియోలను ఇతరులకు పంపించాలన్నా ముందుగా గుర్తొచ్చేది వాట్సాప్నే ! అంతలా మనతో మమేకపోయింది ఇది !
ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉపయోగించే ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఈ సంస్థ గురువారం (ఫిబ్రవరి 25)తో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పుష్కర కాలంలో సంస్థ సాధించిన ఘనతలను చెబుతూ 12వ వార్షికోత్సవాన్న�