Gold: ఇండియాలో బంగారం కొనుగోళ్లు పడిపోయాయి. పుత్తడికి డిమాండ్ తగ్గినట్లు తేలింది. జనవరి-మార్చి త్రైమాసికంలో బంగారానికి సుమారు 15 శాతం డిమాండ్ తగ్గినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్టు పేర్కొన�
రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నా.. దేశంలో బంగారానికి ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఈ జనవరి-మార్చి త్రైమాసికం (క్యూ1)లో 136.6 టన్నులు (ఆభరణాలు, పెట్టుబడులు తదితరాలన్నీ కలిపి)గా నమోదైంది.
దేశంలో బంగారం గిరాకీ గత ఏడాది తగ్గుముఖం పట్టింది. 2022తో పోల్చితే 2023లో గోల్డ్ డిమాండ్ 3 శాతం పడిపోయినట్టు బుధవారం ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ రిపోర్టు 2023’ పేరిట విడుదలైన ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) న
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా సీఈవో పీఆర్ సోమసుందరం తన పదవి నుంచి వచ్చే ఏడాది వైదొలగబోతున్నారు. జనవరి 2013లో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా చీఫ్గా నియమితులైన ఆయన పదేండ్లుగా విధులు నిర్వహించారు. అయి
పసిడి విక్రయాలకు ధరల పోటు పడింది. దేశీయంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి దూసుకుపోవడంతో కొనుగోలుదారులు వెనుకంజవేస్తున్నారు. దీంతో ఈ ఏడాది తొలి త్రైమాసికం(జనవరి-మార్చి)లో పసిడి డిమాండ్ ఏడాది ప్రాతిపదిక�
దేశంలో బంగారం డిమాండ్ కరోనాకు ముందున్న స్థాయికి చేరింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో 191.7 టన్నులుగా నమోదైంది. నిరుడు ఇదే వ్యవధిలో 168 టన్నులుగానే ఉన్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) త�
న్యూఢిల్లీ : అడ్డంకులను అధిగమిస్తే భారత్లో వార్షిక బంగారం ఉత్పత్తి గణనీయంగా పెంచవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) స్పష్టం చేసింది. అధికార యంత్రాంగం నుంచి అవరోధాలను తొలగించి,
బంగారానికి ఫుల్ గిరాకీ.. ఎంతంటే?! |
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో డిమాండ్ భారీగా పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో....