పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పరాజయం పాలైన తరువాత ఆ పార్టీలో మునుపెన్నడూ లేని స్థాయిలో అసమ్మతి వ్యక్తం అవుతున్నది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని, ఎన్నికల కమిషన్ పక్షపాతంతో వ్యవహరించిందని, అందువల్లనే ప్రజల తీర్పుకు విరుద్ధంగా ఫలితాలు వెలువడ్డాయని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్
Sourav Ganguly: ప్రధాని మోదీ కానీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కానీ, బెంగాలీలు పూజించే దుర్గామాత కూడా 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేరని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. సోమవారం బ్య�
పశ్చిమ బెంగాల్లో బుధవారం జరిగిన రెండో, ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. రాత్రి 7.45 గంటలకు 91.66 శాతం ఓటింగ్ నమోదవ్వగా, తర్వాత దానిని 92.48గా సవరించారు. ఇంకా లక్షలాది మంది ఓటర్లు ఓటు వేసేందుక
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)లో 90 లక్షలకు పైగా ఓటర్ల పేర్ల తొలగింపు ప్రధాన రాజకీయ చర్చకు దారితీసింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్కుమార్, అధికార తృణమూల్ కాంగ్రెస్ మధ్య వివాదం మరింత ముదిరింది. సీఈసీతో టీఎంసీ సమావేశం రసాభాసగా మారింది. సీఈసీ తమను �
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం విడుదల చేశారు. ఇందులో 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు తిరస్కరించగా, 15 మందికి వేరే నియో
కోల్కతా: కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ను అధికార టీఎంసీ పార్టీ తీసుకువచ్చింది. ఆ పార్టీ ఎమ్మెల్యే తపన్ రాయ్ దీనిని ప్రవేశపెట్టారు. అస�
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే మమతా బెనర్జీ బరిలోకి దిగిన నందిగ్రామ్ స్థానంలో మాత్రం ఫలితంపై గందరగోళం నెలకొంది.
కోల్కతా: కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు రెండోసారి కరోనా సోకింది. తనతోపాటు తన భార్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆదివారం ఆయన తెలిపారు. తనకు రెండోసారి కరోనా సోకిందని అన్నారు. ఈ నే
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్లో శనివారం సీఐఎస్ఎఫ్ కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబాలను ఈ నెల 14న కలుస్తానని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. సీతల్కుచిలోని 126 పోలింగ్ బూత్ వద్ద జవాన్ల కాల్పు�
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహర్ జిల్లాకు రాజకీయ నేతల రాకను ఎన్నికల కమిషన్ నిషేధించింది. నాలుగో విడుత పోలింగ్ నేపథ్యంలో శనివారం సితాల్కుచి నియోజకవర్గంలో సీఐఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కా�
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో శనివారం జరిగిన నాలుగో విడుత ఎన్నికలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో అదనంగా 71 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్)ను వెంటనే తరలించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ నేపథ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ నాలుగవ దశ ఎన్నికల్లో హింస చోటు చేసుకున్న చోట పోలింగ్ను కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) వాయిదా వేసింది. కూచ్ బెహర్ జిల్లాలోని సితాల్కుచి నియోజకవర్గంలో శనివారం సీఐఎస్ఎఫ్ జ