బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్స వ సభను విజయవంతం చేయాల ని కోర
సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన సంక్షేమ పథకాల ఫలితాలను అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందజేస్తామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట 47వ డివిజన్ పరిధి బాపూజీనగర�
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రధాన అస్ర్తాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం ఆయన జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో మీడ
రం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మండల పరిధిలోని సిద్దులూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మీ వెన్నంటే ఉంటా.. మీ కష్టాలు, కన్నీళ్లలో భాగమవుతా.. ఆపదొస్తే ఆదుకుంటా.. పొద్దుపొడుపుతో మీ ఇంటికి వస్తా.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తా’ అంటూ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రజలకు భరోసా ఇచ్చారు.