నిర్మల్ జిల్లాలో ఓటర్లలో చైతన్యం పెం చేందుకే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ అశిష్ సంగ్వాన్ అన్నారు. పట్టణంలోని తహసీల్ కార్యాలయం వద్ద శనివారం రాత�
సంక్షేమం-అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఎలా ఎదిగింది? తెలంగాణ ఆచరణను దేశం అనుసరించడానికి గల కారణాలేమిటి?
స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రతి గ్రామంలో సంక్షేమ అభివృద్ధి పథకాలతోపాటు శాశ్వతమైన ఆస్తులను అందించారని ఎంపీడీవో కరుణాకర్రెడ్డి అన్నారు. కూసుమంచిలో గురువారం జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పంచాయతీ న
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రూ.200 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. గతంలో కోరం కనకయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధ
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.