న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 17,335 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం (15,097) కంటే కేసుల సంఖ్య 17.73 శాతం పెరిగింది. కొత్తగా 1,390 మంది కరోనా రోగులు ఆసుపత్రిలో అడ్మి�
సంపూర్ణ లాక్డౌన్| కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 17, 18 (శని, ఆదివారాలు) తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున�
చండీగఢ్: హర్యానాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గురుగ్రామ్తోసహా 9 జిల్లాల్లో నేటి నుంచి వారాంతపు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటిం�
చండీగఢ్: కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై రోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ, వారాంతంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్�
కరోనా కట్టడికి ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్ సహా పలు రాష్ట్రాల్లో వారాంతపు లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ తో జనాలు లేక రోడ్లన్నీ ఇలా వెలవెలబోయాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వీకెండ్ లాక్డౌన్ కఠినంగా అమలవుతున్నది. ప్రజలు కూడా సహకరిస్తుండటంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోడ్డుపై బస్సులు, ఆటోలు మాత్రం తిరుగుతున్నాయి. కిరాణ సర
వీకెండ్ లాక్డౌన్ | పెరుగుతున్న కొవిడ్ కేసులతో పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) నగరంలో పూర్తిస్థాయిలో వీకెండ్ లాక్డౌన్ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్తో పాటు నైట్ కర్ఫ్యూ అమలు చేయన