భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరాం అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస
Karimnagar | చిగురుమామిడి, ఏప్రిల్ 26: ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన బడుగు బలహీన వర్గాలు ఆత్మగౌరవం కోసం ఐక్యతను చాటుకోవాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్ అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించిన ఘనత దివంగత ఎన్టీఆర్ దేనని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ మాజీ సెక్రటరీ ముత్తినేని సైదేశ్
వృద్ధులు, వికలాంగుల వంటి సమాజంలోని బలహీన వర్గాలకు ఇచ్చే సామాజిక భద్రత పింఛన్ను (Pensions) ప్రభుత్వ అధికారులు పొందుతున్నారు. వారికి వచ్చే జీతంతోపాటు సర్కారు నుంచి వచ్చే రూ.1600 కూడా అక్రమంగా అందుకుంటున్నారు.
Minister Ponnam | ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన మేరకు ఫిబ్రవరి 17 కులగణన సర్వే కోసం శాసనసభ లో తీర్మానం చేశాం. క్యాబినెట్ ఆమోదంతో జీవో నెంబర్ 18 ద్వారా సమగ్ర కుల గణన సర్వే చేయ�
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీ కులాల ముద్దుబిడ్డ ఎర్ర సత్యం అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సో మవారం జిల్లా కేంద్రంలో ఎర్ర సత్యం వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వ�
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం ద్వారా గొల్ల కురుమలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు. రెండో విడత �
ఆశా జ్యోతులు | న్యూఢిల్లీ : పేదల అభ్యున్నతి కోసం తమ తుది శ్వాస వరకు పోరాడిన యోధులు దివంతగత నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య, చలకుర్తి మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్. వారి
మంత్రి ఐకే రెడ్డి | బడుగు బలహీనవర్గాల ఆత్మ గౌరవం, సమ సమాజ పునర్నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు