గ్రేటర్ హైదరాబాద్లో నిత్యం కోటి మం దికిపైగా తాగునీటిని సరఫరా చేసే జలమండలి ఇప్పుడు ప్రజల జీవితాలతో చెలగాటమాడబోతున్నది. ఇప్పటివరకు సుదీర్ఘ అనుభవమున్న వివిధ కంపెనీల చేతుల్లో ఉన్న పంపుహౌజ్లు, పైపులైన్�
నగర శివారు ప్రాంతాల్లో గండిపేట, కోకాపేట, పుప్పాల్గూడ చుట్టు పక్కల నివాసముండే ప్రజలకు మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అత్యాధునికంగా వర్టికల్ (నిలువు) వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మిం�
పట్టణ ప్రజలకు తాగు నీరందించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం అమృత్ (అటల్ మిషన్ ఫర్ రెజ్యుమనేషన్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్) పథ కం ద్వారా నిధులు మంజూరు చేసింది.
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అస్థిత్వాన్ని పెంచడంతో ఆస్తులు కూడా సృష్టించామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
Delhi floods | దేశ రాజధాని నీటమునిగింది. యమునా నది (Yamuna river) ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో ఢిల్లీలో (Delhi) ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. మంచినీటి శుద్ధి ప్లాంట్లను (Water treatment plants) మూసివేయడంతో హస్తినలో ప్రజలు తాగునీటికి ఇబ్బ�
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మంచి నీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతీ పల్లె, పట్టణాల్లో వేడుకలను అట్టహాసంగా జరిపారు. మిషన్ భగీరథ నీళ్లపై ప్లెక్సీలు పట్టుకుని ర్యాలీలు తీశారు. ట్యాంకుల
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మంచినీళ్ల పండుగను నిర్వహించనున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మిషన్ భగీరథ విజయోత్సవ సభ ను నిర్వహిస్తారు. ముఖ్య అతిథులుగా మంత్రులు �