మావలలో శనివారం అక్కా, తమ్ముడు సైకిల్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందారు. మావలకు చెందిన స్వామి కూతురు వినూత్న(11), కుమారుడు విధాత(9) గ్రీన్సిటీ సమీపంలో నుంచి సైకిల్పై వెళ్తుండగా పక్కన
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో పది మంది మృతిచెందారు. విజయనగరం జిల్లా కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో కారు లాక్ పడటంతో అందులో చిక్కుకున్న నలుగురు చిన్నారులు ప్రా ణ�
Mahabubnagar | నీటి గుంతలో(Water hole) పడి ఇద్దరు అన్నదమ్ములు(Brothers died )మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా(Mahabubnagar) మూసాపేట మండలం స్ఫూర్తితండాలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు పక్కింటి ఆవరణలో ఉన్న నీటి గుంతలో పడి మృతిచెందిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా కాజులూరు మండల�
నీటిగుంతలో రెండు మృతదేహాలు | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బోధన్ పట్టణ శివారులోని బెల్లాల్ చెరువు అలుగు పక్కన ఉన్న నీటి గుంతలో రెండు మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది.