అమీర్పేట్ డివిజన్లోని పలు బస్తీల్లో శనివారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు. నీటి సమస్యలపై మహిళల నుంచి ఫిర్యాదులు అందుకు�
ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహాలకు నీటి కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి నిధులు కేటాయించినా.. జలమండలి అధికారుల నిర్లక్ష్యంతో ఆ ఫైలు ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్ల�
నగరవాసుల గొంతెండుతోంది.. ఇండ్లలో బోర్లు ఎండిపోయి.. జలమండలి సరఫరా అరగంట కూడా రాక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అట్టడుగుకు భూగర్భ జలాలు పడిపోవడంతో.. నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతు�
భూగర్భ జలాలను పెంపొందించాలనే సదుద్దేశంతో చేపట్టిన ఇంటింటికీ ఇంకుడు గుంతల కార్యక్రమం లక్ష్యాన్ని చేరుకునేందుకు జలమండలి అష్టకష్టాలు పడుతున్నది. కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాదిన్నర అవుతున్నా.. అధికార�
నగరంలో తాగునీటి ఎద్దడి వల్ల ట్యాంకర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు జలమండలి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. బుక్ చేసుకున్న నాటి నుంచి ట్యాంకర్ వచ్చేదాకా ఎప్పుడు వస్తుందా.. అని పడిగాపులు కాయాల్సిన
ఆటోమేటెడ్ మీటర్ రీడర్ల పేరిట వినియోగదారుడు దోపిడీకి గురవుతున్నాడు. వినియోగదారులకు నల్లా కనెక్షన్లు, బిల్లుల రూపంలో చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా బల్క్ కనెక్షన్ తీసుకున్న వారిని ముప్పు తిప్పలు �
కవాడిగూడ డివిజన్ పరిధిలో నెలకొన్న కలుషిత నీటి సరఫరా సమస్యను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ జలమండలి అధికారులను ఆదేశించారు. కవాడిగూడ డివిజన్ పరిధిలోని దోమలగూ
వేసవిలో ప్రజలకు దాహార్తిని తీర్చడంలో జలమండలి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్పష్టం అవుతుంది. ఇటీవల కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులతో అధికారుల్లో అసహనం పెరిగిపోతుంది. ఇ
నగరానికి మంచి నీరు సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-1లో మరమ్మతుల కారణంగా ఆయా ప్రాంతాలకు అంతరాయం కలుగనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. సర్జ్ ట్యాంక్ దగ్గరి 700 మిల్లీమీటర్ల డయా ఎంఎస్ పైప్లైన్కు ఏర్పడ�
ముందస్తు వర్షాల దృష్ట్యా హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హైదరబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Jalamandali | ఇష్టారాజ్యాంగా నీటిని వృథా చేసేవారిని, మంచినీటితో వాహనాలను కడిగే వారిని గుర్తించి భారీగా జరిమానాలు విధించాలని జలమండలి అధికారులను మేయర్ ఆదేశించారు.
జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్న ఏడుగురిపై క్రిమినల్ కేసు నమోదైంది. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నంబర్-18లోని శంషాబాద్ సెక్షన్ పరిధిలో ఉన్న కుమ్మరి బస్తీ, యాదవ్�
హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపుపై సమగ్రమైన నివేదిక సిద్ధం చేయాలని వాటర్బోర్డు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల నీటిని తరలించేందుకు డిసెంబర్ 1 వరకు టెండర్ ప�