ముందస్తు వర్షాల దృష్ట్యా హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హైదరబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Jalamandali | ఇష్టారాజ్యాంగా నీటిని వృథా చేసేవారిని, మంచినీటితో వాహనాలను కడిగే వారిని గుర్తించి భారీగా జరిమానాలు విధించాలని జలమండలి అధికారులను మేయర్ ఆదేశించారు.
జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్న ఏడుగురిపై క్రిమినల్ కేసు నమోదైంది. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నంబర్-18లోని శంషాబాద్ సెక్షన్ పరిధిలో ఉన్న కుమ్మరి బస్తీ, యాదవ్�
హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపుపై సమగ్రమైన నివేదిక సిద్ధం చేయాలని వాటర్బోర్డు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల నీటిని తరలించేందుకు డిసెంబర్ 1 వరకు టెండర్ ప�
కర్ణాటకలోని తుంగభద్ర జలా శయం మరమ్మతు లకు టీబీ బోర్డు పచ్చ జెండా ఊపింది. శుక్ర వారం కర్ణాటకలోని హోస్పేట్ లోని తుంగ భద్ర మండలి కార్యాల యంలో చైర్మన్ ఎస్ఎన్ పాండే అధ్యక్షతన బోర్డు సమా వేశం జరిగి ంది.
ప్రభుత్వ ఆదేశాల అమలులో జలమండలి అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. మొండి నీటి బకాయిదారులకు లబ్ధి జరిగేలా ఓటీఎస్ జీవో వెలువడి 17 రోజులు దాటినా.. వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నానా తంటాలు పడ�
హైదరాబాద్ మహానగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి స్కీం ఫేజ్-2లోని కోదండాపూర్ పంప్హౌజ్లో రెండో పంపు ఎన్ఆర్వీ వాల్వ్ మరమ్మతులు చేపట్టాల్సి ఉంది.