కొండ కోనలు, గుట్టల మధ్య నుంచి గలగలా పారుతూ పరవళ్లు తొక్కుతూ జలాలు కర్ణాటక వైపు వృథాగా తరలిపోతుండడంతో సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి రైతులు నిరాశకు లోనవుతున్నారు. మొగుడంపల్లి మండలం జాడిమల్కాపూర్ గ్రామ �
పల్లెల్లో పారిశుధ్యం పూర్తిగా కొరవడింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పల్లెప్రగతితో గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే పట్టింపు కరువైంది. దీంతో ఎక్కడకక్కడ చెత
రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్ సూచించారు. పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్ల నుంచి ఆర్డీవో ప్రభాకర్తో కలిసి గురువారం నీటిని విడుదల చేశారు.
మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా మురుగు నీరే దర్శనమిస్తున్నది. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే డ్రైనేజ�
చేతి పంపు ఉన్నప్రాంతంలో మురుగు నీరు చేరి స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని జక్కెపల్లి గ్రామంలోని ఎస్టీ వాడలో ఉన్న చేతి పంపు చుట్టూ మురుగునీరు చేరింది.
మనకూ మన ముందు తరాలకు జల వనరులు ఎంతో అవసరం.. ఇప్పుడు అవకాశం దొరికిందని అవసరానికి మించి జలాలు వినియోగిస్తే మున్ముందు భూగర్భజలాలు ఇంకిపోవడం ఖాయం. కాబట్టి ‘జల నిధులను’ కాపాడుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం.
మురుగు నీటితో గ్రీన్ ఎనర్జీని తయారు చేసే అత్యాధునిక సాంకేతికతను ఐఐటీ-గువాహటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్ అనే బయో ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని అభివృద్ధి చేసిన పరిశోధక�