కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ ఓటేసి ఆదరించారుగ్రేటర్లో మంచి మెజార్టీ ఇచ్చినందుకు ధన్యవాదాలుమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుహన్మకొండ, మే 3 : టీఆర్ఎస్ వెంటే ఓరుగల్లు ప్రజలు ఉన్నారని, ఇందుకు గ్రేటర్ వరం
ప్రత్యామ్నాయంగా రైతుల సాగు..ప్రైవేట్ కంపెనీల ప్రోత్సాహంతక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడిరెండు జిల్లాల్లో 500 ఎకరాల్లో పంటపురుగులు, తెగుళ్ల దాడి తక్కువేవరంగల్ సబర్బన్, మే 2 : దినదినం ఎదురవుతున్న పెట్టుబడి �
ఓడీసీఎంఎస్ చైర్మన్గుగులోత్ రామస్వామినాయక్ఖానాపురం/నెక్కొండ, మే 2: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. ఖానాపురం సొసైటీ ఆధ్
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులుపరకాల, మే 1: రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని జడ్పీటీసీ సిలివేరు మొగిలి అన్నారు. శ
రూ.60 వేలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనంవెల్లడించిన మానుకోట ఎస్పీ కోటిరెడ్డిమహబూబాబాద్, ఏప్రిల్ 30 : జిల్లాకేంద్రంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.60 వేల నగదు, ఆరు సెల్�
66 డివిజన్లు.. 6,53,240మంది ఓటర్లు878 పోలింగ్ కేంద్రాలు, 4,390 మంది సిబ్బందిసర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగంకేంద్రాలకు సామగ్రితో చేరిన సిబ్బంది3,736 మంది పోలీసులతో బందోబస్తుకరోనా నిబంధనలు పక్కాగా అమలు‘గ్రేటర̵్
రూ. 3.50 లక్షల నగదు, కారు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనంఐదుగురిపై కేసు నమోదు, నలుగురి అరెస్ట్పరారీలో ప్రధాన నిందితుడుజిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు వెల్లడిభూపాలపల్లి, ఏప్రిల్ 29 : బీదర్ నుంచి భూపాలపల్లికి �
మాజీ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లుహసన్పర్తి, ఏప్రిల్ 28 : టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థుల మాటలు నమ్మవద్దని, టీఆర్ఎస్ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి జక్కుల రజితను అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ క�
కరోనా నిబంధనలు పాటించాలిపోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లకు అనుమతి లేదుమామునూరు ఏసీపీ నరేశ్కుమార్కరీమాబాద్, ఏప్రిల్ 28 : వరంగల్ మహా నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించ�
కొట్లాడి కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తాంబీజేపీ నేతలు దద్దమ్మలుటీఆర్ఎస్ పాలనలోనే నగరాభివృద్ధిబీజేపీ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మొద్దువిలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపలు డివిజన్లలో ఎన్�
అదనపు ఎన్నికల అధికారి, గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతివరంగల్, ఏప్రిల్ 27 : ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలని అదనపు ఎన్నికల అధికారి, గ్రేటర�