అక్కడే పరిశోధన ల్యాబ్లు కూడా..సెంట్రల్ జైలు స్థానంలో ఏర్పాటుకు నిర్ణయంవైద్య శాఖకు స్థలం అప్పగింతనగర శివారులోకి తరలిపోనున్న కారాగారంఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్వరంగల్, మే 9 : ఉత్తర తెలంగాణ జిల్లాల
మృతదేహాల అంతిమ సంస్కారాలకు తోడ్పాటుబాధితులకు అండగా ప్రథమ పౌరులుసర్పంచ్లకు మంత్రి ఎర్రబెల్లి ప్రశంసదేవరుప్పుల, మే 8 : మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కరోనా కష్టకాలంలో బాధితులకు సర్పంచ్లు చేయూతనిస్త�
కోణార్క్ ఎక్స్ప్రెస్ ఢీకొని ఇద్దరు రైల్వే కార్మికుల మృతిట్రాక్కు పెయింట్ వేస్తుండగా ఘటనరెండు కుటుంబాల్లో విషాదంమహబూబాబాద్, మే 7 : రోజూ చేసే పనే వారికి యమపాశమైంది. పట్టాలకు పెయింట్ వేస్తున్న ఇద్ద�
సాంకేతిక సంస్థలో మియావాకి వనంరెండు వేల చెట్లతో దట్టంగా అడవిహరితహారం స్ఫూర్తితో మొక్కల పెంపకంరాష్ట్ర అటవీ శాఖ సహకారంతో అభివృద్ధివరంగల్, మే 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహా
ఎంజీఎం దవాఖానలో పకడ్బందీగా కరోనా వైద్య సేవలుపర్యవేక్షణకు ఇద్దరు ప్రత్యేకాధికారులుఉమ్మడి జిల్లా దవాఖానల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారిపంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుఎంజీఎంలో ఆ�
ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి నాయక్జిల్లాలో పలు చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభంఖానాపురం, మే 6 : దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లను చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్�
పరిశీలించిన కలెక్టర్ ఆర్జీ హన్మంతువరంగల్, మే5: మహా నగరపాలక సంస్థ పాలక వర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నా యి. మేయర్, డిప్యూటీ మేయర్తోపాటు ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించే�
నగర మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లుమధ్యాహ్నం మూడున్నర గంటలకు..నేడు నోటిఫికేషన్రెండూ ఏకగ్రీవమయ్యే అవకాశంముందుగా కొత్త కార్పొరేటర్ల ప్రమాణస్వీకారంవరంగల్, మే 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్ర�
సెల్ఫ్ లాక్డౌన్ దిశగా నిర్ణయాలునేటి నుంచి మూడు చోట్ల అమలునర్సంపేటలో మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్పరకాలలో ఒంటిగంట వరకే షాపులువర్ధన్నపేటలో 2 తర్వాత మూసివేతస్వచ్ఛందంగా ముందుకొస్తున్న ప్రజలువరంగల్రూరల
నేటి నుంచి అందుబాటులో సేవలురూరల్ జిల్లాలో 220 పడకలతో మూడు కేర్ సెంటర్లుఅదనపు ఆక్సిజన్ పడకలుకలెక్టరేట్లో ఫ్రీ కాల్ సెంటర్: డీఎంహెచ్వో మధుసూదన్వరంగల్రూరల్, మే 4(నమస్తేతెలంగాణ): కరోనా సెకండ్ వేవ్�
సగం కంటే ఎక్కువ మహిళలేగతంతో పోలిస్తే పెరిగిన ప్రాతినిధ్యం14మందే పాత వారువరంగల్, మే 4: గ్రేటర్ ఎన్నికల్లో కొత్తవాళ్లే ఎక్కువ గెలుపొందారు. 66డివిజన్లలో కేవలం 14 మినహా 52 మంది మొదటిసారి కౌన్సిల్లోకి అడుగుపెడ�
ఐటీడీఏ ఆధ్వర్యంలో విస్తరిస్తున్న పరిశ్రమలుఉత్సాహంగా నడిపిస్తున్న మహిళలుఇప్పటికే విజయపథంలో నాలుగు యూనిట్లుజీసీసీ ద్వారా మార్కెటింగ్, విక్రయాలుసబ్సిడీ కింద అందిస్తున్న ప్రభుత్వంకొత్తగా మరో ఎనిమిద�
రైతులు పండించిన ధాన్యపు సిరులతో సోమవా రం జనగామ మార్కెట్ కళకళలాడింది. ఎటు చూసి నా వడ్ల రాశులే కనిపించాయి. అన్నీ అనుకూలించ డంతో పుట్ల కొద్దీ ధాన్యం చేతికి వచ్చింది. దీంతో అన్నదాత సంబురపడుతున్నాడు. ఈ క్రమంల