ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి నాయక్
జిల్లాలో పలు చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఖానాపురం, మే 6 : దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లను చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి నాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు అన్నారు. గురువారం సొసైటీ ఆధ్వర్యంలో ఐనపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని ఓడీసీఎంఎస్ చైర్మన్, అయోధ్యనగర్లో గోదాదేవి రైతు ఉత్పత్తి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని ఎంపీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మాట్లాడుతూ.. రైతులు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే వారి ఖాతాలో నగదు జమవుతుందన్నారు. కార్యక్రమం లో నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, వైస్ ఎంపీపీ రామసాయం ఉమారాణి, సర్పంచ్ గొర్రె కవిత, సొసైటీ వైస్ చైర్మన్ వేణుకృష్ణ, డైరెక్టర్ గంగాధర రమేశ్, రైతుబంధు సమితి తుంగబంధం కన్వీనర్ వేజళ్ల కిషన్రావు, గోదాదేవి ఎఫ్బీవో అధ్యక్షురాలు బసనబోయిన రమ, లక్ష్మి, స్వాతి, ఉపేందర్రె డ్డి, రవి, సొసైటీ సీఈవో ఆంజనేయులు, సిబ్బంది రాజు, వినయ్, అనిల్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
నడికూడ : మండలంలోని వరికోల్, పులిగిల్ల, కంఠాత్మకూర్, నర్సక్కపల్లి గ్రా మాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీ పీ మచ్చ అనసూర్య, పీఎసీఎస్ చైర్మన్ నల్లెల లింగమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కరోనా కాలంలో ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. పులిగిల్ల సర్పంచ్ పాలకుర్తి సదానందం, నర్సక్కపల్లి సర్పంచ్ తిప్పర్తి సాంబశివారెడ్డి, కంఠాత్మకూర్ సర్పంచ్ రేకుల సతీశ్, జడ్పీటీసీ కోడెపాక సమలత, ఏఎంసీ వైస్ చైర్మన్ నందికొండ జైపాల్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఏవో శ్రీనివాస్, వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి, రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భీమిడి నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి దురిశెట్టి చందు, వరికోల్ గ్రామ అధ్యక్షుడు డేగ రాజు పాల్గొన్నారు.
నెక్కొండ : ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో రైతులు, అధికార యంత్రాంగం కరో నా నిబంధనలు పాటించాలని ఎంపీపీ జాటోత్ రమేశ్ అన్నారు. మండలంలోని అప్పల్రావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడారు. ప్రభు త్వం కరోనా కష్టకాలంలోను రైతుల శ్రే యస్సు కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. జడ్పీటీసీ లావుడ్య సరోజన, వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం, నెక్కొండ, రెడ్లవాడ సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్రావు, కో ఆప్షన్ సభ్యుడు అమ్జద్ఖాన్, టీఆర్ఎస్ నాయకుడు ఈదునూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని జిల్లా సహకార అధికారి బీ సంజీవరెడ్డి ప్రారంభించారు. జడ్పీటీసీ పత్తినాయక్, సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి, వైస్చైర్మన్ చింతకింది వం శీ, సర్పంచ్ కుండె మల్లయ్య, ఏఈవో స్మి త, సొసైటీ డైరెక్టర్లు జంగిలి బాబు, జు న్నూతుల రమాదేవి, కంచ రాంచంద్ర య్య, మజ్జిగ రాంబాబు, మంచాల సరి త, ఎండీ బషీర్, బానోత్ పూల్శంకర్, రాధారపు సాంబారెడ్డి, ఎడ్ల మంజుల, గూళ్ల కవిత, ఇస్లావత్ గోపి, గ్రామ అధ్యక్షుడు మహ్మద్ రఫీ, నాయకులు జున్నూతుల మహేందర్రెడ్డి, గట్ల రాంబాబు, జున్నూతుల శ్రీధర్రెడ్డి, అడుప రమేశ్, రాజు, వాకిటి విక్రమ్ పాల్గొన్నారు.
సంగెం : సంగెం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ కందకట్ల కళావతి, సొ సైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామితో క లిసి ప్రారంభించారు. ఈ సందర్భంగాఎంపీపీ కళావతి మాట్లాడుతూ.. ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించాలన్నారు. రైతుబంధు సమితి మండల కన్వీనర్ కందకట్ల నరహరి, సొసైటీ వైస్ చైర్మన్ కొట్టం రాజు, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, మార్కెట్ డైరెక్టర్ దోపతి సమ్మ య్య యాదవ్, సర్పంచ్లు గుండేటి బా బు, మామిడాల దర్శన్, మాజీ సర్పంచ్ లు రాంరెడ్డి, సాంబయ్య పాల్గొన్నారు.