ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వసతులుసీఎం సాహసోపేత నిర్ణయాలతో ప్రజలకు భరోసావ్యాక్సిన్ కొరత తీర్చేందుకే గ్లోబల్ టెండర్లుఆక్సిజన్, మందుల కొరత లేదుప్రధానికి గుజరాత్ తప్ప ఏ రాష్ట్రం కనిపించడంలేదుమంత్�
శాయంపేట, మే 19 : మండలంలోని మాందారిపేట గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను బుధవారం ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి సన్మానించారు. గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీవో పాల్గొని వారికి మ
రోజూ పదివేల మందికి అన్నదానంచీఫ్విప్ వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణికాజీపేటలో ఉచిత భోజన కేంద్రం ప్రారంభంకాజీపేట, మే 19 : కరోనా కష్టకాలంలో ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చీఫ్విప్ దాస్యం వినయ్
సమర్థవంతంగా లాక్డౌన్ అమలుసడలింపు సమయంలో అనవసర షాపులు తెరువొద్దుకొవిడ్ బాధితుల కోసం 250 బెడ్లు సిద్ధంగిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిమహబూబాబాద్, మే 19: జిల్లాలో లాక్డౌన్ అమలుకు పోలీసులు
చైల్డ్లైన్ జిల్లా కమిటీ సభ్యుడు నాగరాజు శాయంపేట, మే 18 : ఆపదలో ఉన్న బాలబాలికలకు అండ గా చైల్డ్లైన్ నంబర్ 1098 నిలుస్తుందని చైల్డ్లైన్ జిల్లా కమిటీ సభ్యుడు కోరుకొప్పుల నాగరాజు అన్నారు. మండలంలోని గోవింద�
ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఐనవోలు, మే 18 : కొవిడ్పై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. మండలంలోని కొండపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. దవాఖాన�
అంచనాకు మించి దిగుబడి వస్తుండడంతో రైస్మిల్లర్లకు ప్రభుత్వం అనుమతిగోడౌన్లను సమకూర్చుకుంటున్న మిల్లర్లుఇప్పటికే కొన్ని గుర్తింపు.. నేరుగా గోదాములకు చేరుతున్న యాసంగి ధాన్యంవేగవంతం కానున్న రవాణా వరంగ�
కలెక్టర్ ద్వారా అందజేసిన ‘ఆటా’ సభ్యులుహన్మకొండ, మే 17 : అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) సభ్యులు వరంగల్ ఎంజీఎం దవాఖానకు 12 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ యూనిట్లు అందజేశారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ర�
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి150 మంది యాచకులకు కరోనా నిర్ధారణ పరీక్షలుహన్మకొండ సిటీ/వరంగల్ చౌరస్తా, మే17 : కరోనా కట్టడి ప్రతి పౌరుడి బాధ్యత అని, కొవిడ్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని వరం�
కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలిమంత్రి సత్యవతి రాథోడ్మానుకోటలో టీ డయాగ్నొస్టిక్ హబ్, గార్లలో 20 ఆక్సిజన్ బెడ్లు ప్రారంభంమహబూబాబాద్/గార్ల, మే 17: ఇక నుంచి జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అన్న
నర్సంపేట, మే16 : కరోనా బాధితులు అధైర్యపడొద్దని, నర్సంపేట ఏరియా దవాఖానలో మరో 20 బెడ్లు అందుబాటులోకి తెస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఏరియా దవాఖానను సందర్శించారు. ఈ సందర్భ�
పరకాల/నర్సంపేట రూరల్/పర్వతగిరి/గీసుగొండ, మే 16 : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో భాగంగా గ్రామాల్లో జోరుగా శానిటైజేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పరకాల పట్టణంలోని పలు వార్డుల్లో ఆదివారం సోడియం హ�
ఉమ్మడి జిల్లాలో ఐదో రోజూ కట్టుదిట్టంగాఆదివారం ఉదయం సందడిగా మార్కెట్లునిబంధనలు పాటించని వారికి జరిమానాస్వచ్ఛందంగా సహకరిస్తున్న ప్రజలునమస్తే నెట్వర్క్ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఐదో రోజూ లాక్డౌన్ �
రోగుల వద్ద ఎక్కువ వసూలు చేస్తే చర్యలురూ.2 వేలకు సీటీ స్కాన్మంత్రి దయాకర్రావువరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల సమీక్షవరంగల్, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా బాధితులకు వైద్యం అందించే ప్రైవేటు ఆస్పత్�